నారా-నందమూరి కుటుంబాల మధ్య దూరం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల సీఎం చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశానికి నందమూరి హరికృష్ణ హాజరై.. బావతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో విభేదాలు తగ్గాయని అంతా భావించారు. కానీ చంద్రబాబు తనయుడు లోకేష్.. మంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు కల్యాణ్ రామ్ హాజరైనా.. జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశానికి కూడా ఎన్టీఆర్ రాకపోవడంతో […]