గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్య కేసుకు సంబంధించి విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పరారీలో ఉన్నారు. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పాపిరెడ్డి హత్య కేసులో పదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిపర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు కత్తులు, రాడ్లతో తీవ్రగా గాయపరచడంతో ఆయన మృతి చెందారు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గత ఎన్నికల టైంలో కండ్లకుంట గ్రామం రెండు […]