కాకినాడ‌లో టీడీపీకి షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి మాంచి జోష్‌లో ఉన్న టీడీపీ కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను అదే జోరును కంటిన్యూ చేస్తూ కార్పొరేష‌న్‌ను కైవ‌సం చేసుకుంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన కౌంటింగ్‌లో టీడీపీ+బీజేపీ కూట‌మి మెజార్టీ డివిజ‌న్లు కైవ‌సం చేసుకుని కార్పొరేష‌న్ గెలుచుకుంది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఇక్క‌డ టీడీపీకి అనుకూలంగా వార్ […]

ఏపీలో 4 స్థానాల‌పై ఎంఐఎం క‌న్ను

ఉమ్మ‌డి ఏపీలో హైద‌రాబాద్‌లోని పాత బ‌స్తీకే ప‌రిమిత‌మైన ఎంఐఎం(ఆలిండియా మ‌జ్లిస్ ఎ ఇత్తెహిదుల్ ముస్లిమీన్‌) పార్టీ.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ త‌న జెండా ఎగిరేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లు మునిసిపాలిటీల్లో పాగా వేసిన ఎంఐఎం.. త‌ర్వాత మ‌హారాష్ట్ర‌, యూపీల్లోనూ పెద్ద ఎత్తున విస్త‌రిస్తోంది. ఇప్పుడు ఇదే క్ర‌మంలో ఏపీపైనా ఈ పార్టీ నేత‌లు క‌న్నేశారు. ప‌నిలో ప‌నిగా.. ఏపీలో పాగా వేయ‌డంతోపాటు త‌మ‌పై ముస్లిపార్టీ అన్న ముద్ర‌ను తుడిచేసుకునేందుకు సైతం ఎంఐఎం నేత‌లు […]