ఏపీ రాజ‌ధానిలో టీడీపీతో బీజేపీ క‌టిఫ్‌

2014 నుంచి మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఏపీ అధికార పార్టీ టీడీపీ, బీజేపీ ల మ‌ధ్య రానురాను కొన్ని విష‌యాల్లో వ్య‌తిరేకత కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక‌, ఇటీవ‌ల కాలంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం మ‌రింత‌గా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య అంత‌రాన్ని మ‌రింత‌గా పెంచింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ బీజేపీలో చిచ్చు రేగింది. ఇక‌, ఇప్పుడు ఇదే నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం విష‌యంలో గుంటూరు బీజేపీ నేత‌లు మ‌రింతగా కారాలు మిరియాలు నూర‌డంతోపాటు అస‌లు టీడీపీతోనే క‌టీఫ్ చెప్పేందుకు […]