దేశంలో 80 శాతానికి పైగా చలామణీలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం దేశాన్ని అతలాకుతలం చేసింది. అవినీతిని అంతమొందించేందుకేనని ప్రధాని చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారు. అయితే రెండున్నరేళ్లుగా ప్రధాని మోడీని ఆకాశానికెత్తేసిన అంతర్జాతీయ మీడియా.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్కి బీజేపీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఈ నిర్ణయం నుంచి ప్రజలను మళ్లించేందుకు తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. 50 రోజులు ఆగాలన్నారు. ప్రజలు సహనంగా […]