స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో తెదేపా శ్రేణులు ఆకాశంలో తేలుతున్నాయి. అధికారం, డబ్బు ప్రవాహం అధికంగా ప్రభావం చూపిన ఈ ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు అండ్ కో ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు పార్టీ శ్రేణులు మాత్రం ఈ విజయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి ఓట్లు పోలైతే కేవలం ముప్పయి ఓట్ల మెజార్టీతో గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా…? అందులో […]