తెలంగాణ టీడీపీలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు ఒంటరి వాడైపోయారట. ఇప్పుడు ఆయన ఎవరికీ ఏమీ కానివాడిగా మిగిలిపోయారట. నిజానికి ఒకప్పుడు అన్నగారి హయాం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చక్రం తిప్పిన మోత్కుపల్లి.. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో తెలిస్తే.. ఆశ్చర్యం వేయక మానదు. తాజాగా తెలంగాణలో గురువారం మహానాడు జరిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్తల్లో లేని మోత్కుపల్లి మళ్లీ తెరమీదికి […]