కొవిడ్ మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఆక్సిజన్ అందక వందలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. మరోవైపు కరోనా బాధితులకు ఏడాది వైద్యాధికారులు అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు మూర్ఖులు వైద్యసిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల మాస్క్లను పెట్టుకోవాలని సూచించిన ఓ నర్స్పై, శానిటేషన్ సిబ్బందిపై ఇద్దరు యువకులు దాడులకు దిగారు. తాజాగా ఇలాంటి సంఘటనే మరొక వెలుగుచూసింది. ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ మల్లీశ్వరి […]