గత రెండు సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా విషాదాలే చోటుచేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలోనే మరొక సీరియల్ నటి హఠాన్మరణం పొందింది.. దీంతో ఒక్కసారిగా సినీ , టీవీ ఇండస్ట్రీ మొత్తం విషాదంలో కూరుకుపోయింది.. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. జీ టీవీ లో ప్రసారం అయిన ‘జోధా అక్బర్’ సీరియల్ ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సీరియల్లో సలీమా బేగం పాత్రలో నటించిన టీవీ నటి మనీషా […]