మృతుల దిబ్బగా మారిన ఆఫ్ఘనిస్తాన్ మసీద్..వీడియో వైరల్..!

ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్ ప్రావిన్స్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. దీంతో షియా తెగకు చెందిన ముస్లింస్ సుమారుగా 100 మంది పైగా మరణించారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదులు వందల మంది శుక్రవారం ప్రార్థనలో ఉండగా.. ముష్కరులు బాంబు పేలుడుకు పాల్పడ్డారని ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు తెలియజేశారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఇప్పటి వరకు ఈ సంఘటన ఎవరు చేశారనే విషయం ఇంకా ప్రకటించలేదు. పేలుడు […]