75 పెళ్లిళ్లు.. 200 మందిని వ్యభిచారంలోకి.. చివరికి ఏమైందంటే?

సమాజంలో రోజురోజుకీ మహిళలకు భద్రత కరువవుతోంది. కామాంధులు ఎటు వైపు నుంచి ఎలా వస్తారో తెలియక ఆడవారు గుప్పు గుప్పు మంటూ బతకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా పోలీసులు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇటీవల ఒక సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. 75 మంది ని పెళ్లి చేసుకొని , 200 మందిని వ్యభిచార ఊబి లోకి దింపిన ఒక నేరస్తుడిని పోలీసులు అరెస్టు […]