శర్వానంద్ సిద్ధార్థ్ హీరోలుగా..అను ఇమ్మాన్యూయేల్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మహాసముద్రం. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. ఈ ట్రై లర్ వర్గాలను ఆకట్టుకుంటోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ ట్రై లర్ 6.3 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని ఔరా అనిపించింది. మామూలుగా ఈ స్థాయిలో వ్యూస్ రావాలంటే స్టార్ హీరోలకే సాధ్యం. కానీ […]