ఒకే ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరి మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన్ను కోరారు. చివరికి ఎంపీ పోస్టుకు రాజీనామా కూడా చేస్తానని ప్రకటించి.. సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు దృష్టిలో మాత్రం.. మరో ఎంపీ మురళీమోహన్ ఉందని తెలియడంతో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ […]