రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రానికి హీరో నాని సపోర్ట్.. ఏం చేశారంటే

క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు , తమిళ స్టార్ శింబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా మానాడు. ఈ సినిమా వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను హిందీ, తమిళం,తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అయిదు భాషల్లో కూడా నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ స్టైలిష్ స్టార్ శింబు కి జోడి గా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అంతే కాకుండా […]