ప‌వ‌న్, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ల‌ ద‌శ మార్చిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఈ ముగ్గురు హీరోల ద‌శా మార్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? శ్రుతీ హాస‌న్‌. అవును, ఈమె ఈ ముగ్గురు హీరోల‌కు ల‌క్కీ హీరోయిన్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాల‌తో వ‌ర‌స‌గా ఫ్లాప్స్‌ను ఖాతాలో వేసుకున్న మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంతో `శ్రీమంతుడు` […]