దేశంలో కరోనా వైరస్ మళ్లీ స్వయం విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సరైన సదుపాయాలు లేక కరోనా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వారిని అదుకునేందుకు చాలా మంది దాతలు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ టీమ్లు […]