ఉప్పెన సినిమాతో హిట్ కొట్టాడు.. కొండపొలంతో లాస్ ఇచ్చాడు..?

ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. ఇక ఆ తర్వాత వచ్చిన కొండపొలం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి డైరెక్టర్గా క్రిష్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదలయి మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ని రాబట్టుకున్నప్పటికి పెద్దగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-98 […]