లార్డ్స్ వేదికగా భారత్ విక్టరీ.. బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లండ్ జట్టు

ఇంగ్లండ్‌లో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు ఐదో రోజు ఆటలో భారత్ అదిరిపోయే విక్టరీని అందుకుంది. 181/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత ఆటగాళ్లు ఎవరూ ఊహించని విధంగా రాణించారు. ముఖ్యంగా టెయిలెండర్లు భారత స్కోరును పరిగెత్తించారు. దీంతో భారత్ ఐదో రోజున తన రెండో ఇన్నింగ్స్‌ను 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఇక 272 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లండ్ జట్టు […]