ప్రస్తుతం రాజకీయ నేతల దృష్టి అంతా జగన్ పార్టీ ఎమ్మెల్యేలపైనే పడింది. ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ప్రజల్లో సింపతీ లేదని తేలిపోవడంతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తట్టా బుట్టా సర్దు కుంటారని అంటున్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. తొలుత ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పిన ఆయన తాజాగా నిన్న మాట్లాడుతూ.. కనీసం 12 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని సిగ్నల్ […]