మళ్ళీ టీం ఇండియా ని నడపనున్న పంచ పాండవులు!

ఒకనాటి టీమ్మేట్స్.. స్నేహితులు.. పాంచ్ పటాకా లాంటి ఆ స్టార్స్ టీమిండియాను మరోసారి ముందుండి నడిపించడానికి రెడీ అయ్యారు. 20వ శతాబ్దంలో పుట్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియన్ క్రికెట్ కు జోష్ ఇచ్చిన మేటి క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, సౌరభ్ గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, లక్ష్మణ్. ఈ ఐదుగురు సుమారు దశాబ్దన్నర కాలం పాటు ఇండియన్ క్రికెట్ ను ఒక్కటిగా నడిపించారు. తాజాగా ఇండియన్ క్రికెట్ కు చీఫ్ కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడంతో […]