అక్రమార్కుల కేసులో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి శశికళకు జైలు శిక్ష విధించిన అనంతరం.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శశికళ తర్వాత ఎవరు అనే దానిపై అనేక పేర్లు వినిపించినా.. ఇప్పుడు బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అని స్పష్టమవుతోంది. పశుగ్రాసం కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుండటంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. అక్రమార్కులపై కేంద్రం సీరియస్గా దృష్టిపెట్టడంతో పాటు.. సుప్రీం సంచలన నిర్ణయాలు […]