వైసీపీ లో ఘంటా పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఎటు..!

ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో ఘంటా ముర‌ళీ రామ‌కృష్ణ (ముర‌ళీ) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ స‌మైక్యాంధ్ర రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావును ఓడించిన ఓ సంచ‌ల‌న వ్య‌క్తిగా మాత్రం ఘంటా ముర‌ళీ తెలుసు. అతి సామాన్యుడైన ముర‌ళీ 2004లో ఐదుసార్లు గెలిచిన త‌ల‌పండిన రాజ‌కీయ‌వేత్త‌, దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరిని ఓడిచి పెద్ద సంచ‌ల‌నం సృష్టించారు. 2004లో చింత‌ల‌పూడి ఎమ్మెల్యే అయిన ముర‌ళీ ఆ త‌ర్వాత అది రిజ‌ర్వ్ కావ‌డంతో కిర‌ణ్‌కుమార్ […]

కోట‌గిరికి జ‌గ‌న్ షాక్‌… ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటుకు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం నిన్న‌టి వ‌ర‌కు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల వార‌సుల‌ను వ‌రుస‌గా త‌న పార్టీలో చేర్చుకున్న జ‌గ‌న్ ఇప్పుడు స‌రికొత్త వ్యూహంతో వారికి ఒక్కొక్క‌రిగా షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. జ‌గ‌న్ కొద్ది రోజుల క్రితం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన దివంగ‌త సీనియ‌ర్ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌కు ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. శ్రీథ‌ర్ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్టు త‌న‌దే అన్న […]

జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా ఆ నియోజకవర్గం లో కులాల కుమ్ములాట

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అన‌గానే మ‌న‌కు రెడ్డి సామాజిక‌వ‌ర్గం గుర్తుకు వ‌స్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ పార్టీలో రెడ్ల‌కే ప్ర‌యారిటీ ఉంటుంద‌న్న టాక్ ఉండనే ఉంది. అయితే రెడ్లు ఎక్కువుగా ఉన్న జిల్లాలు మిన‌హాయిస్తే మిగిలిన జిల్లాల్లో జ‌గ‌న్ ఇత‌ర వ‌ర్గాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ చాలా చాలా వీక్‌గా ఉన్న జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. […]