మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫస్ట్ టైంలోనే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం (బందరు) నుంచి 2009లో ఫస్ట్ టైం పోటీ చేసిన రవీంద్ర పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2009లో ఓటమి చూసినా ఐదేళ్లపాటు నియోజకవర్గంలో కలియతిరిగి పార్టీలో పట్టు సాధించారు. 2014లో దూకుడు మీద ఉండి, గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్న పేర్ని నానిని ఓడించి […]