సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్‌..అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌` వివాదంలో చిక్కుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దర్శకుడు దేవా కట్టా, సాయి తేజ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రిప‌బ్లిక్‌`. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిచారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ అక్టోబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇలాంటి త‌రుణంలో ఈ చిత్రం […]