వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా మరో సారి నోరు పారేసుకున్నారు. ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లక్ష్యంగా ఆమె కామెంట్లు కుమ్మరించారు. స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో సీరియస్ అయిన కోడెల మరోసారి రోజాకు నోటీసులు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఏడాది పాటు సభల నుంచి సస్పెండ్ అయిన రోజాకి.. ఇప్పుడు మళ్లీ నోటీసులు అంటే.. మరో సారి మరింత గట్టి షాక్ తగలడమే అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. […]