సామాజిక వర్గాల ఆధిపత్యానికి ఇప్పుడు మంత్రి రావెల కిశోర్ బాబు నియోజకవర్గం కేరాఫ్గా మారిందా? అక్కడ రావెల సామాజిక వర్గానికి చెందిన నేతలు సొంత పార్టీలోని ఇతర సామాజిక వర్గాలనే టార్గెట్ చేస్తున్నాయా? ఈ క్రమంలో మిగిలిన సామాజిక వర్గాల నేతలంగా ఇప్పుడు రావెలకు యాంటీగా మారబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో!! ఇక, విషయంలోకి వెళ్లిపోతే.. ఐఆర్టీఎస్ అధికారిగా పదవీ విరమణ పొందిన రావెల కిశోర్బాబు 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు […]