తెలంగాణ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఆధిపత్య పోరు ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని పరుగు పెట్టించాల్సిన ఇద్దరు నాయకుల మధ్య అభిప్రాయబేధాలు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనాసభా పక్ష నేత కిషన్ రెడ్డి కేంద్రాలుగా రెండు పవర్ హౌస్లు ఏర్పడుతు న్నాయని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని అధిష్ఠాన పెద్దలు ఆశలు పెట్టుకుంటే.. వీరు ఆ ఆశలకు […]