టీఆర్ఎస్-బీజేపీ మ్యాచ్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అని తెలంగాణలో మెజారిటీ ప్రజలు వేచిచూస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై దృష్టిసారిస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. మజ్లిస్ తమకు దూరమవుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ కొంత వెనుకంజ వేస్తోంది, అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్-బీజేపీ మ్యాచ్ ఫిక్స్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సభలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అటు మజ్లిస్, ఇటు బీజేపీతో జట్టు కడితే ఇక […]