ప‌వ‌న్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డారా

ఇప్పుడు అంద‌రూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన జ‌న‌సేని.. స్వ‌యంగా బాధితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మ‌రీ చ‌ర్చించారు. బాధితుల రోద‌న‌లు స్వ‌యంగా చూశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పుష్క‌రాల పేరుతో రూ.250 కోట్లు ఖ‌ర్చు చేసిన ప్ర‌భుత్వాల‌కు జ‌నాలు నానాతిప్ప‌లు ప‌డుతున్న సంగ‌తి తెలియ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ర‌కంగా అప్ప‌ట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ […]