అవును ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందురూ ఇదే మాట్లాడుతున్నారు. ఉద్యమ పార్టీ టీఆర్ ఎస్ని రాజకీయ పార్టీగా మార్చి, తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ వెనువెంటనే తన పుత్ర రత్నాన్ని కూడా మంత్రిగా కూర్చోబెట్టారు. బంగారు తెలంగాణ తమతోనే సాధ్యమవుతుందని గట్టిగా చెప్పొకచ్చారు. దీంతో జనాలు నిజమే అనుకున్నారు. టీఆర్ ఎస్ జెండాలు కట్టారు. జేజేలు కొట్టారు. ఇంతలోనే.. డామిట్! కథ అడ్డం తిరిగింది. తండ్రీ కొడుకులకు వాస్తు భయం పట్టుకుంది. అతిరథ మహారథులు సైతం సోనియా […]