విరూపాక్ష దర్శకుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త..!!

హీరో సాయి ధరంతేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈనెల 21న ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. హర్రర్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది.ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. ఈ చిత్రం విజయం కావడంతో ఈ ముద్దుగుమ్మ తాజాగా డైరెక్టర్ కార్తీక్ దండుకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేమిటంటే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. సంయుక్త మీనన్ […]