ప్రకాశంలో లోకేష్..కందుకూరులో టీడీపీ నేతల పోటీ..సీటు ఎవరికి?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టింది. 15వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి మొదలుపెట్టి..ప్రకాశంలోని కందుకూరులోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇక కందుకూరులో లోకేష్‌కు టి‌డి‌పి నేతలు, శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ఇక కందుకూరులో లోకేష్ ఎంట్రీ ఇవ్వగానే..అక్కడ ఉన్న టి‌డి‌పి నేతలు లోకేష్ తో మాట్లాడటానికి పోటీ పడ్డారు. మొదట టి‌డి‌పి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు లోకేష్ వెంట నడిచారు. ఆ వెంటనే లోక్ […]