నవ్యాంధ్ర కొత్తగా విడిపోయిన రాష్ట్రం. రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినప్పుడు అనేక సమస్యలు, ఎన్నో అప్పులతో ఇక్కడ కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. కేంద్రం మనకు ఇచ్చిన ప్రత్యేక హోదా ప్యాకేజీతో పాటు, కేంద్రం ప్రకటించిన అంశాలను అమలు చేయించేందుకు ఢిల్లీలో ఏపీకి ఓ ప్రతినిధి అవసరమయ్యారు. చాలా రాష్ట్రాలు ఇలా తమ ప్రతినిధులుగా ఢిల్లీలో ఒకరిని నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అయిన […]