ఏపీ స‌చివాల‌యంలో మీడియాకు క‌న్నీళ్లే

మీడియాకు, ప్ర‌చారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పాలిస్తున్న ఏపీలో అందునా ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో ఇప్పుడు మీడియా ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఎండ‌కు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. రిపోర్ట‌ర్లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. అటు అధికారులు స‌రే.. ఇటు ప్ర‌భుత్వాధినేత‌లు, ఎమ్మెల్యేలు సైతం ఎవ‌రూ మీడియా రిపోర్ట‌ర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం కానీ, ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్ట‌డం కానీ చేయ‌డం లేదు. దీంతో రిపోర్ట‌ర్లు గంట‌ల త‌ర‌బ‌డి న్యూస్ కోసం స్టాండింగ్ […]