టీడీపీ అభ్యర్థులు మారతారా….?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా నెల రోజుల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తుండగా… వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం అంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ నేత పవన్ కూడా వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. […]