అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]
Tag: Janasena
కంచుకోటలో టీడీపీ వెనుకడుగు..వైసీపీకి చిక్కినట్లేనా?
అది టిడిపి కంచుకోట…వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది..అయితే నాలుగో సారి గెలవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే టిడిపి కంచుకోటపై వైసీపీ పట్టు సాధిస్తుంది. దీంతో టిడిపి బలం తగ్గుతుంది. ఇక టిడిపి బలం తగ్గడానికి ఉదాహరణగా తాజాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా జనం లేకపోవడం..దీంతో ఆ కంచుకోటలో టిడిపికి భారీ దెబ్బ తగిలేలా ఉంది. అలా టిడిపి వెనుకడుగు వేసిన కంచుకోట ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం. గత మూడు […]
కుడి ఎడమైతే..టీడీపీ-జనసేనల్లో కన్ఫ్యూజన్.!
అసలు టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటే ఏ ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది? టిడిపి బలంగా ఉన్న సీట్లని జనసేన కోసం వదులుకుంటుందా? అసలు టిడిపి-జనసేన మధ్య ఏం జరుగుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతవరకు పొత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం రాలేదు. అటు చంద్రబాబు, ఇటు పవన్ ఎవరికి వారు తమ పార్టీలని బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. కాకపోతే […]
జనసేనకు సీట్లు ఫిక్స్ చేస్తున్న వైసీపీ..పవన్కు సీఎం ఛాన్స్ లేదా?
జనసేనకు వైసీపీ సీట్లు ఫిక్స్ చేస్తుంది..అదేంటి వైసీపీ సీట్లు ఫిక్స్ చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు. నిజమే టిడిపి-జనసేన పొత్తు ఉంటే..జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే టిడిపి పొత్తులో జనసేనకు ఎక్కువ సీట్లు దక్కవనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు మొదట నుంచి రెండు పార్టీల పొత్తు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పవన్కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని, 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ […]
లోకేశ్ పాదయాత్రలో ఫ్లెక్సీల కలకలం…!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. రాయలసీమతో పాటు ఉమ్మడి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకున్నయాత్ర… రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన ఇప్పటికే 2,400 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది కూడా. దీంతో ప్రతి […]
టీడీపీ-జనసేన నెక్స్ట్ ఉగాదికి ఉండవా?
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే కాన్ఫిడెన్స్ లో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెబుతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్రెస్ ఉండవని మాట్లాడుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే..మళ్ళీ ప్రజలు జగన్కు అండగా నిలబడతారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి..వచ్చే ఉగాదికి టిడిపి-జనసేనలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, […]
సీటు రాకపోతే ఇండిపెండెంట్..టీడీపీ-జనసేనలో కొత్త రచ్చ.!
టీడీపీ-జనసేన పొత్తు కొత్త సమస్యకు దారి తీసేలా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు కానీ..కింది స్థాయిలో రెండు పార్టీల శ్రేణులు ఎంతవరకు కలుస్తాయి. ఎంతవరకు సహకరించుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. సీటు తమకంటే తమకని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ఒక పార్టీకి సీటు దక్కితే మరొక పార్టీ నేత ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు కూడా […]
పాత మిత్రుల మధ్య చిగురించిన కొత్త స్నేహం…!
పైకి పొత్తులు… లోపల మాత్రం కడుపులో కత్తులతో నిన్న, మొన్నటి వరకూ స్నేహం చేసిన బీజేపీ, జనసేన నేతలు పాత వైరానికి స్వస్తి పలికారు. అధ్యక్షుడు మారిన వెంటనే కొత్త స్నేహానికి తెరలేపారు. చాలా రోజుల తరువాత రాజకీయంగా అరుదైన దృశ్యం కనిపించింది. పంచాయితీల నిధుల మళ్లింపు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం పై అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు బీజేపీ ఇచ్చిన ధర్నా పిలుపునకు జనసేన కూడా మద్దతు పలికింది. జనసేన, బీజేపీ జెండాలు ధర్నా […]
వంగవీటి రాధా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా….?
కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ… ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు రాధా. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు రాధా. ఎన్నికల్లో రాధాకు టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ.. కేవలం స్టార్ క్యాంపెయినర్గా మాత్రమే చంద్రబాబు అవకాశమిచ్చారు. ఇక ఎన్నికల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే హామీ కూడా నాలుగేళ్లుగా అమలు […]