వచ్చే నెల 15 వరకు జగన్ కు టెన్షనే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జగన్ గతంలో జైలులో కూడా ఉన్నాడు. ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీచేసి అనంతరం సీఎం సీటులో కూర్చున్నారు. అయితే ఇపుడు సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశాడు. సీఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిలు […]