అంత బాగుంటే..ఆ ఖర్మ ఎందుకు నీకు..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..నెటిజన్స్ ప్రతి విషయానికి నిర్మోహమాటం లేకుండా..స్ట్రైట్ గా అన్సర్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ట్రోలింగ్ ఎక్కువైంది. టాప్ రాజకీయ నాయకుల నుండి..స్టార్ సెలబ్రిటీల వరకు అందరు కూడా..నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. కాగా, గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కువు ట్రోలింగ్ కు గురైన వ్యక్తి ఎవరు అంటే వాళ్లల్లో ముఖ్యం వినిపించే పేర్లు ఊర్ఫి జావేద్, పూనమ్ పాండే, సమంత..ఈ ముగ్గుమురు పై నెటిజన్స్ ఎక్కువ ట్రోల్ చేశారు. వీళల్లో […]