డ్రగ్స్ కేసులో.. ఈరోజు ముమైత్ ఖాన్ హాజరు..?

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో, మనిలాండరింగ్ విషయంలో సంబంధించి.. కొంతమంది నటులను ఈడీ అధికారులు విచారించడం ఇప్పటికే జరిగింది. ఇక కెల్విన్ తో పాటు.. పూరి జగన్నాథ్-ఛార్మి-రకుల్ ప్రీతిసింగ్ -రవితేజ-రానా-నందు-నవదీప్.. వంటి ప్రముఖ స్టార్స్ ఈడి అధికారులు ప్రశ్నించారు.ఇప్పుడు డాన్సర్, నటి, ముమైత్ ఖాన్ వంతు వచ్చింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ముమైత్ఖాన్ ఈడి అధికారుల ఎదుట హాజరుకాబోతోంది. విచారణకు సంబంధించి ముమైత్ ఖాన్ తన బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకురావాలని ఈడీ […]

వై.యస్. విజయమ్మ సంస్మరణ సభకు హాజరవుతున్నది వీరే..!

వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పని చేస్తున్న వైఎస్ విజయమ్మ.. నేడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున.. కూతురు షర్మిల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సంస్మరణ సభను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే ఈ రోజు ఆమె హైటెక్స్ నోవటెల్ హోటల్ లో వైఎస్ సంస్మరణ సభ నేడు జరుగుతున్న నేపథ్యంలో నిన్న 300మందిని ఈ సభకు ఆహ్వానించినట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలియడంతో ఎవరెవరు […]