ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై క్లారిటీ..అనంతపురం అయితే కాదు

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌డం ఫిక్స్ అయ్యింది. ప‌వ‌న్ ఇప్ప‌టికే రెండుమూడుసార్లు జ‌న‌సేన 2019 ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని, తాను రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలో 2019 ఎన్నిక‌లు మూడు ముక్కలాట‌ను త‌ల‌పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా అనంత‌పురం జిల్లా నుంచే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో రాజకీయంగా ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద చ‌ర్చ […]