రమ్య హత్య కేసులో రోజుకో ట్విస్ట్.. వెలుగు చూస్తోంది..?

తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారిన రమ్య హత్య కేసు , దర్యాప్తు జరుపుతున్న సమయంలో రోజుకో ఒక విషయం వెలుగులోకి వస్తున్నాయి. రమ్య హత్య చేసినప్పుడు సీసీ కెమెరా లో ఫోటో చూసి, వీటి ఆధారంగా నిందితుడు శశి క్రిష్ణ , ఆమెను చంపేందుకు పక్కా ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. హత్యకు ముందు రోజు అతడు పక్క ప్లానింగ్ చేసి మరీ ఆమెను చంపినట్లు తెలుస్తోంది. పోలీసులకు తను ఆమెను ఎలా హత్య చేశాడో […]