సిక్కోలు టీడీపీలో ఆధిపత్య పోరు… రింగ్ లీడర్ గ్రూప్ పాలిటిక్స్…!

సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రంగంలో ఎవరుంటారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వై నాట్ 175 అని జగన్ అంటుంటే… వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. ఇదే మాటను స్ఫూర్తిగా తీసుకుని ఇరుపార్టీల నేతలు జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వైసీపీ తరఫున సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు లేదా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పోటీ […]