అందరి చూపు రాజ్‌భవన్ వైపే… గవర్నర్ నిర్ణయం ఏమిటీ…?

తెలంగాణలో అందరి చూపు రాజ్ భవన్ వైపే ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆర్టీసీ విలీన బిల్లు. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దానిని ఆర్డినెన్స్‌గా మార్చి… గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఆ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. బిల్లును గవర్నర్ పక్కన పెట్టారంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు బంద్ చేశారు. రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో బిల్లుపై […]