గంటా ఆస్తుల్లో ప్ర‌భుత్వ భూములు..!

ఏపీ మాన‌వ వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్ర‌భుత్వ భూములు ఆయ‌న ఆస్తుల జాబితాలో ఉండ‌డమే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఆయ‌నేమ‌న్నా ఆ ఆస్తుల‌ను కొనుగోలు చేశారా? అంటే లేద‌ని ఆక్ర‌మించుకున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గ‌తంలో డైరెక్ట‌ర్‌గా ఉన్న ప్ర‌త్యూష కంపెనీకి ఇండియ‌న్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయ‌లు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప‌లువురు బ్యాంకుకు ష్యూరిటీగా […]