నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ` ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ మూవీలో విలన్గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా మే నెలలోనే విడుదల అవ్వాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ […]