బిగ్ బ్రేకింగ్: ఎట్టకేలకు భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతాకం..!

వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎంతోమంది వారి ప్రతిభను చాటడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం జపాన్ దేశంలో జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా భారత్ తన మొట్టమొదటి స్వర్ణ పతాకాన్ని ముద్దాడింది. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్లో భాగంగా తొలి ప్రయత్నంలోనే భారత్ కు చెందిన నీరజ్ చోప్రా ఏకంగా 87.58 మీటర్ల దూరంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మీరా చోప్రా తన […]

గోల్డ్_మెడల్ సొంతం చేసుకున్న భారతీయ వజ్రం..!

జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రారంభమైన విశ్వక్రీడా సంబురంలో భారత్ సత్తా చాటుతోంది. మీరాభాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించి బోనీ చేయగా, తాజాగా భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఒలింపిక్స్‌లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను భారత ఆటగాళ్లు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే హంగేరీలో నిర్వహించబడుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో […]