కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియర్ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు అధికమవుతున్నాయి. ఈ విషయం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కర్నూలు పేరు మరింతగా అందరికీ వినిపించినా.. ప్రకాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే తరహా కోల్డ్వార్ నడిచింది. అయితే చాకచక్యంగా వ్యవహరించి.. రెండు వర్గాల మధ్య వివాదాన్ని సమసిపోయేలా చేశారు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్! ఒక వర్గానికి ఎమ్మెల్సీ సీటు, మరో వర్గానికి మంత్రి పదవి సీటు […]