టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ మొదట నష్టపోయేది గోదావరి జిల్లాల్లోనే. ఇది కొందరు విశ్లేషకులు అంచనా. కానీ పొత్తు కరెక్ట్ గా సెట్ అయితేనే వైసీపీకి నష్టం. లేదంటే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది..అందులో 50 సీట్లు కేవలం టిడిపి-జనసేన మధ్య ఓట్ల చీలిక వల్లే గెలిచింది. అయితే ఈ సారి అలాంటి పరిస్తితి ఉండకూడదని, వైసీపీని ఓడించాలని పవన్..టిడిపితో […]