ప్రస్తుతం కరోనా ఎందరినో ఆగంజేస్తోంది. దీని కారణంగా చాలామంది తమ తల్లిదండ్రులను కోల్పుతున్నారు. ఇంకొందరు పిల్లలను పోగొట్టుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి త్వరలోనే స్మార్ట్ ఫోన్లను అందజేయాలని నిర్ణయించింది. ఎందుకంటే సడెన్గా ఏదైనా సమస్య వస్తే అధికారులకు తెలియజేయాలంటే ఫోన్ ఉండాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్లో జిల్లా పిల్లల సంరక్షణ అధికారి నెంబర్, ఇతర అధికారుల నెంబర్లు ఉంటాయి. అలాగే […]