కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక అటు టీడీపీ. ఇటు వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారింది. ఆ సీటు తమ వర్గం వారికి కావాలంటే.. తమ వారికి కావాలని మంత్రి భూమా అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి వర్గం తీవ్రంగా పట్టుబట్టాయి. ఇప్పుడు ఆ సీటు ఏ వర్గానికి కేటాయించాలనే అంశంపై సీఎం చంద్రబాబు సర్వే నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. వైసీపీలో పరిస్థితి ఇంకోలా ఉంది. అభ్యర్థులు ఉన్నా.. పోటీ […]